No title

MEDIA POWER
0

 ఎస్వీబీసీకి రూ.1,11,11,111 కోట్ల విరాళం

తిరుమల: కర్ణాటకలోని హుబ్లీకి చెందిన డీఆర్ఎన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో  దినేష్ నాయక్ ఎస్వీబీసీ ట్రస్ట్‌కు  రూ.1,11,11,111 విరాళంగా ఇచ్చారు. తిరుమలలో అదనపు ఈవో  ఏవీ ధర్మారెడ్డిని ఆదివారం రాత్రి ఆయన క్యాంప్ కార్యాలయంలో కలసి ఈ మొత్తానికి సంబంధించిన డీడీ  అందజేశారు.  దినేష్ నాయక్ గత నెలలో  అన్న ప్రసాదం ట్రస్ట్ కు కూడా   కోటి రూపాయలు విరాళంగా  అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">