విశాఖకు విచ్చేసిన ఏ పి ఫైబర్ నెట్ చైర్మన్
మర్యాద పూర్వకంగా కలిసిన ఏపి కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ గా నియమితులైన గౌతమ్ రెడ్డి విశాఖకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయనను ఆంధ్ర ప్రదేశ్ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి బెందాళం పద్మావతి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దుశ్శాలువ కప్పి పుష్పగుచ్ఛం తో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెతో అనేక మంది కార్యకర్తలు పాల్గొని గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.